కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ‘నన్ను విషంలేని పా
ఉన్న ఒక్క రాష్ర్టాన్ని నిలుపుకొనే యత్నాల్లో కామ్రేడ్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గద్దెనెక్కిస్తాయని గంపెడాశ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కూటమి అధికార పక్షం వైఫల్యాలను ప్�
కోల్కతా: ఈ నెల 12 నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతానని ఇవాళ బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నార
వరంగల్ అర్బన్ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుంది. ప్రధాని మోదీ దేశాన్ని మూర్ఖంగా పాలిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. వరంగల్ జిల్�
రామగిరి/తొర్రూరు/అమీర్పేట్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి, అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకుండా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ�
కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ తనను బెదిరించలేదని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జి స్పష్టంచేశారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదేపని చేసిందని, తన విషయంలో �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్కు కొద్ది రోజుల ముందు టీఎంసీ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బజాజ్ పార్టీకి రాజీనామ�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్ త్రివేది బీజేపీలో చేరారు. నెల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ స�
పాత-కొత్త నేతల మధ్య విభేదాలతో సతమతం కోల్కతా, మార్చి 4: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇంటి పోరుతో సతమతమవుతున్నది. తొలి దశ పోలింగ్కు మరో మూడు వారాలే ఉన్న నేపథ�
ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల సెల్ఫ్గోల్ ప్రజల్లోకి బలంగా వెళ్లిన కేటీఆర్ ప్రకటన 1.32 లక్షల నియామకాలపై యువత సానుకూల స్పందన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడచూచినా ఇదే చర్చ సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతల అగచ
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హరీశ్రావు అన్నారు. నగరంలోని మల్కాజ్గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు
హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరించా�