న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనల
శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాల
రూ.5,392 కోట్ల రుణానికి కేంద్రం అనుమతి కేంద్రం లక్ష్యం కన్నా 7 శాతం అదనంగా రాష్ట్ర వ్యయం హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ విధించిన మూలధన వ్యయం లక్ష్యాలను తెలంగా ణ అందుకున్నది. తద్వారా అద
చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాల
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీల విద్వేష సిద్ధాంతం తాము అనుసరించే జాతీయవాద సిద్ధాంతాన్ని మరుగునపడేలా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శుక్రవారం జన్ జాగరణ్ అ�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
కేంద్ర బీజేపీ ఓ మాట.. రాష్ట్ర బీజేపీ మరో మాటా? సమన్వయలోపంతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు కేంద్రం దిగొచ్చేదాకా నిరసనలు వడ్లు పండించొద్దన్న ఢిల్లీ బీజేపీ పండించాలంటున్న గల్లీ బీజేపీ మీడియాతో ఆర్థిక మంత�
కలెక్టరేట్ల వద్ద ధర్నాలు బీజేపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ట బండి సంజయ్కు వ్యవసాయంపై అవగాహన లేదు ఇప్పటికే 5.11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం మీడియాతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హైదరాబాద్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్న�
Gangula kamalakar | రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నదని మంత్రి గంగుల కమలాకర్ (minister Gangula kamalakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా?
Mothkupally Narsimhulu | దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ (BJP) నేతలకు లేదని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Mothkupally Narsimhulu) అన్నారు. దళితబంధు (Dalitha bandhu) అమలైతే దళితులంతా కేసీఆర్
అవినీతి చేసే ఖర్మ మాకు పట్టలేదు దొంగలెక్కలపై బతికేటోళ్లం కాదు ఎలాంటి విచారణలకైనా సిద్ధం మా ఎంపీలపై ఐటీ దాడులు చేస్తరా? ఇట్లనే చేస్తే మీరు గోల్మాల్ అయితరు బీజేపీపై సీఎం కేసీఆర్ మండిపాటు హైదరాబాద్, నవ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్య