మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆరు నెలల కాలంలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. సుమారు నాలుగేండ్లపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మా�
Minister Satyavathi Rathod | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాపాలు పెరిగినట్లు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఆ ధరలు తగ్గేలా వీరు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేస�
న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. �
బీజేపీ నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవువర్ని, సెప్టెంబర్ 5: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా �