రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు ర�
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా మాట మార్చారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధిన
ఈటలను ప్రశ్నించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, జూన్ 21: లెఫ్టిస్ట్నని చెప్పుకునే ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్ పార్టీ అయిన బీజేపీలోకి ఎందుకువెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర �
-బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాగ్వాలియర్, జూన్ 21: కాంగ్రెస్ పార్టీ తన పేరు మార్చుకుని తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్వాలియర్ పేర�
ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలె తెలంగాణ ద్రోహుల పార్టీ బీజేపీ: ఎర్రబెల్లి కమలాపూర్, జూన్ 20: ఏడేండ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇచ్చినా ఒ
సీఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంత
అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 19: వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి �
కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానిక
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�