తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానిక
కోల్కతా : ప్రత్యేక ఉత్తర బెంగాల్ ఏర్పాటును డిమాండ్ చేసినందుకు పాలక టీఎంసీ బీజేపీ నేతలు జాన్ బర్లా, సౌమిత్రా ఖాన్పై ఫిర్యాదు చేసింది. బెంగాల్ను విడగొట్టేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రయ్నతిస్�
బెంగళూర్ : తనకు సీఎం పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ పార్టీలో చేరనని కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలి తేల్చిచెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి
న్యూఢిల్లీ, జూన్ 23: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.276.45 కోట్ల విరాళాలు అందాయి. ఇది అన్ని పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో 76.17 శాతం. కాంగ్రెస్కు రూ.58 కోట్లు లభించాయని ప్రజాస్వామి�
బెంగళూర్ : కర్నాటకలో రాబోయ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తా
ముంబై : కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండ�