ప్రాధాన్యతా నంబరే ప్రధానం! సాధారణ ఎన్నికలకు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజయం ఏ ఎన్నికల్లోనూ ఫలితం 1తో తేలల�
న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు. ఐదు రాష్ట్రాలకు వెళ్లడానికి తాము ప్రత్యేక �
హైదరాబాద్, మార్చి 10, (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని �
తిరుమల: బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
వనపర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి బ్యాంకులను ప్రైవేటుపరం చేశారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ల మీద భారం వేసి సామాన్య ప్రజల నుంచి కేంద్రం దో�
డెహ్రాడూన్: తానూ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను రాస్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక
రాహుల్కు సింధియా ప్రశ్న న్యూఢిల్లీ, మార్చి 9: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లోనే కొనసాగిఉంటే ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ చేసి�
జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు సిట్టింగ్ తృణమూల్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేర
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింథియా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు గత ఏడాది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ను వీడిన జ్యోత�