భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
టీఆర్ఎస్లో చేరికలు | జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గ�
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి అధికార బీజేపీపైన, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు పనికిరానివని,
ఎమ్మెల్యే టికెట్ | మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా.. అయితే అప్లయ్ చేసుకోండి. అయితే దరఖాస్తుతోపాటు రూ.11 వేలు ఇవ్వండి. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు పంపించండి.
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. సీఎం ( Gujarat CM ) పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ మరుసటి రోజే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్కు ఆ పదవి ఇవ్వడం చకచకా జ�
MLA Shrimant Balasaheb Patil | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు.. ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని పాటిల్ నిన్న విలేకరుల
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శ�
Congress MLA: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ఉత్తరాఖండ్ రాజకీయ వేడి రాజుకున్నది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల కప్పగంతులు, కుప్పిగంతులు మొదలయ్యాయి.
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు