న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�
లక్నో : బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కోడలు అంకిత ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు.అంకిత తీవ్ర నిర్ణయం తీసుకునేముందు వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె లక్నోలోని సివిల్స్ దవాఖానల�
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి ఒకరు షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సీటును ఎస్టీలకు కేటాయించారు. కాగా, పానియా
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
గాయపడ్డ పులి చాలా ప్రమాదకరం గతంలోనూ నాపై ఎన్నో దాడులు ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు పుణ్యభూమి కోసం యుద్ధం తప్పదు వీల్చైర్లోనే మమత ఎన్నికల ప్రచారం రాష్ట్రమంతా అలాగే నిర్వహిస్తానని వ్యాఖ్య దాడి కాదు ప్రమ
రీవా: భూములను లాగేసుకుని, ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని బీకేయూ నేత రాకేశ్ సింగ్ టికయిత్ ఆరోపించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా మధ్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు ఎంపీలు.. కేంద్రమంత్
పుణె, మార్చి 14: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో బీజేపీ ఓడిపోతుందని, అసోంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో విలేకరులతో మాట్
నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడార
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
వాజపేయి బీజేపీకి ఇప్పటి బీజేపీకి పోలికే లేదు దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పు మోదీ, షాపై యశ్వంత్ సిన్హా తీవ్ర విమర్శలు కోల్కతా, మార్చి 13: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమ�
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
సువేందు అధికారి హల్దియా: టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి శుక్రవారం తన సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన ఇక్కడ మమతతో పోటీ పడనున్న�
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దారుణం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు నష్టం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులు, బీఎ