హైదరాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్టడమే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్రభుత్వం తీరుగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కన్నతల్లిలా, ఇతర పార్టీలు అధికారంలో ఉన్�
అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అ�
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు..రాష్ట్రం శాశ్వతం అని అన్నారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్ వ్యవహరిస్త�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్తగా పట్టుకొచ్చిన పార్టీకి నిధులు సమకూరుస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిం�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బెంగాలీ బిడ్డ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవుట్సైడర్ వ్యాఖ్యలను మోదీ తోసిపుచ్చారు. రవీంద�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పార్టీల మధ్య పరస్పర దాడులు, రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్లోని కూచ్బెహార్ జిల్లాలో ఒక మండలానికి అధ్యక్షుడిగా
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, బెంగాలీ సినిమాకు దాదా వంటి మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. రష్బెహరి సీటు న
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు�
చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్ ప్రవేశపెడ
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు తిరస్కరించారు. తలస్సేరి నియోజకర్గం నుంచి పోటీ చేయాలని భావి
తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద�