నిరుద్యోగులను మోసం చేస్తున్న బీజేపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శ ముషీరాబాద్, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు వి�
పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్న�
కేంద్రంలో ఉన్నది దళారీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ కేంద్రం విధానాలతో రిజర్వేషన్లకు ముప్పు ధాన్యం కొనుగోళ్లను జటిలం చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుక
న్యూఢిల్లీ : పదోతరగతి సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరెస్సెస్, బీజేపీల కుట్రపూరిత�
BJP MLA: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ బీజేపీ ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే
MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల విమర్శించారు. �
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఘోర పరాజయం ఎదురవనుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి సర్కార్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహం చూస్తుంటే పశ్చిమ �
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. మీరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు వార్నింగ�