బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయ�
అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంత
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్కు ముందు సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్లో కాషాయ పార్టీ అధికారంలోకి వస్తే బెంగాలీలను
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కు
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
పంజాబ్లో రైతుల దాడిచండీగఢ్, మార్చి 27: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పంజాబ్లోని ముక్తసర్ జిల్లా మలోట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదారు. ఆయన దుస్తులను చించేశారు. శనివారం మీ�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతూ సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కింది. కోయంబత్తూర్ బరిలో నిలిచిన నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్ధాపకుడు కమల్ హాసన్కు కేంద్ర మంత్రి స్మృత�
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు �