కోల్కతా: బీజేపీకి అభ్యర్థుల కొరత ఉన్నదని, అందుకే ఎంపీలను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నదని పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ నాయకురాలు సయంతిక బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధార�
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
గువాహటి: అసోంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గువహటిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవ చేయడం త�
హైదరాబాద్: ఒకవేళ తాను దేశానికి ప్రధానమంత్రిని అయితే అప్పుడు ఉద్యోగ కల్పనపైనే ఎక్కువ దృష్టిపెట్టనున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి మంత్రం కన్నా.. ఉద్యోగాలు కల్పించడమే క
గువహటి: అస్సాంలో ఈవీఎం తరలింపు వ్యవహారం దుమారాన్ని రేపుతున్నది. గురువారం రెండో దశ పోలింగ్ అనంతరం బీజేపీ నేతకు చెందిన కారులో ఈవీఎంను తరలించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఘటనకు బాధ్యులైన నలుగురు అధికార�
కాంగ్రెస్ | అసోంలో ఎన్నికలు తుదిదశకు చేరుతుండగా కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని బీపీఎఫ్ కూటమికి చెందిన ఎమ్మెల్యే
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లే
బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�