మా మంత్రులు రాష్ట్ర రైతుల ప్రతినిధులు మంత్రులు, ఎంపీలకు అవమానం దారుణం ఆరుగురు మంత్రుల కన్నా పెద్ద బృందం ఉంటదా? మేం ఢిల్లీకొచ్చింది.. బిచ్చమడిగేందుకు కాదు మీ బాధ్యతను మీకు గుర్తు చేసేందుకే వచ్చినం తెలంగా�
రైతులు వారిష్టమొచ్చిన చోట అమ్ముకొంటరు ఐకేపీ కేంద్రాలు ఉంటే ఏంది.. పోతే ఏంది? ధాన్యంపై రాతపూర్వక హామీ ఇచ్చేది లేదు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘ధాన్యం
భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగ
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ పార్టీ చేపట్టిన సంకల్ప్ రథయాత్రను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డ
Parliament Session: శీతాకాల సమావేశాలు కొనసాగినన్ని రోజులు పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉన్నదని అధికార బీజేపీని ఉద్దేశించి
కోల్కతా, డిసెంబర్ 21: కోల్కతా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 144 వార�
చండ్రుగొండ:కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తుందని జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం తిప్పనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కే
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగ�
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�
దేశ జీడీపీలో 58.8 శాతం రుణాలు మోదీ హయాంలో భారీగా ద్రవ్య లోటు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న కేంద్రం అప్పులతోనే నెట్టుకొస్తున్న వైనం న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నద�