కొమురంభీం ఆసిఫాబాద్ : వన్యప్రాణి చట్టం అదేవిధంగా పోలీసులను గాయపరిచినందుకుగాను సిర్పూర్ (టీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏప�
హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అ�
హైదరాబాద్ : ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెంద
టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా పిలుచుకుంటున్నరు స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు బలం ఆరేండ్లలో దేశంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇక్కడ యువతను రెచ్చగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్పై ఇష్టమొచ్చినట
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారినపడి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పాస్కల్ ధనారేకు
తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మె
అభం-శుభం ఎరుగని చిన్న పిల్లలతో రాజకీయ క్రీడ 14 ఏండ్ల బాలుడితో సీఎంపై అసభ్య పోస్టింగులు మైనర్లపై కేసులు పెట్టరని రాష్ట్ర బీజేపీ నేతల ధీమా! కరీంనగర్ బాలుడిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు బాలుడికి పోలీ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�