మంత్రి తలసాని | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని మంత్రి తలసాని
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
అస్సాంలో తిరిగి అధికారం మాదేనంటున్నారు సిఎం సర్బానంద సోనోవాల్. ఇప్పటివరకు వెలువడిన అధికారిక లెక్కల ప్రకారం బీజేపీనే ముందంజలో ఉందని తెలిపారు. మా పనితీరుకు మెచ్చే మరోసారి అస్సాం ప్రజలు అధికారం కట్టబెడ�
త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశ�
పుదుచ్చరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరిలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం మేరకు.. 11 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉన్నది. ఏప్రిల్ 6వ తేదీ�
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉ
మ్యాజిక్ ఫిగర్| పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ
మొన్నటిదాకా టీకాల పంపిణీ కేంద్రం చేతిలో.. బండి సంజయ్ అభాండాలు మాత్రం రాష్ట్రంపై టీకాలున్నా వేయడం లేదంటూ వింత వాదన కేంద్రం టీకాలు పంపకే వ్యాక్సినేషన్కు బ్రేక్ ఇతర రాష్ర్టాల కంటే ఇక్కడే మెరుగైన పరిస్థ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కానీ అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వీటిపై ఓ అంచనా చెప్పేశాయి. దేశమంతా ఆసక్తిగా చూసిన పశ్చిమ బెంగాల్పై మాత్రం సర్వే సంస్థలు స్పష