కాంగ్రెస్ | సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. భారతీయ జనతా పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క వార్డుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది
వీల్చెయిర్లో కూర్చునే చక్రం తిప్పిన దీదీ బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని మహావిజయం ఓటమికి వెరువకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి బీజేపీ హిందూ రాజకీయాలకు దీటుగా ప్రచారం తనలాగా శ్లోకాలు వారు చదవలేరని వ్యాఖ్�
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
బెంగాలీల నాడి పసిగట్టని సర్వే సంస్థలు తమిళనాడు, కేరళలో సీట్ల అంచనాల్లో ఫెయిల్ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే నిజమైన సర్వేలు న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టా�
77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమిమజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజరెండోసారి కాషాయకూటమికి అధికారం గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసా�
ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటారు. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నది. మరోవైపు బీజేపీ సుమారు 80 స్థానాల్�
తిరువనంతపురం: కేరళలో బీజేపీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు కేరళలో 35 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలికిన ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంతకు ముందు ఉన్న ఒక్క
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�