గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. సీఎం ( Gujarat CM ) పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ మరుసటి రోజే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్కు ఆ పదవి ఇవ్వడం చకచకా జ�
MLA Shrimant Balasaheb Patil | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు.. ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని పాటిల్ నిన్న విలేకరుల
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శ�
Congress MLA: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ఉత్తరాఖండ్ రాజకీయ వేడి రాజుకున్నది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల కప్పగంతులు, కుప్పిగంతులు మొదలయ్యాయి.
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆరు నెలల కాలంలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. సుమారు నాలుగేండ్లపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మా�
Minister Satyavathi Rathod | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాపాలు పెరిగినట్లు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఆ ధరలు తగ్గేలా వీరు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేస�
న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి