రైతులను ఎవుసానికి దూరం చేసేలా కేంద్రం కుట్ర అందుకే ఎరువుల ధరల పెంపు: శ్రీనివాస్గౌడ్ కేసీఆర్ రైతుబంధు.. కేంద్రం రాబందు: హరీశ్రావు ఎరువుల ధరలు తగ్గించేదాకా పోరాటం: ఎర్రబెల్లి మోదీ.. సీఎం కేసీఆర్ లేఖకు �
యూపీ ఎన్నికల కోసమే కాశీ కారిడార్ వందలాది గుళ్లను కూల్చారు గంగా ప్రక్షాళన మరిచారు వారణాసి ప్రధాన ఆలయాల అర్చకుల మండిపాటు ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివా�
యూపీ బీజేపీకి వరుస షాక్లు ఇస్తున్న కీలక నేతలు యోగి క్యాబినెట్కు మరో మంత్రి ధరంసింగ్ సైనీ గుడ్బై దళితులు, ఓబీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అదేబాటలో ఎమ్మెల్యేలు ముఖేశ్ వర్మ, బాలాఅవస్థి కూడా 20వ �
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 172 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ఖరారు చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు పార్టీ �
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అయితే అధికార బీజేపీ నుంచి ఓబీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వలస వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజే�
MP Sanjay raut | ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని సమాజ్వాదీ పార్టీ, పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి.
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
బండి సంజయ్ ఒంటెత్తు పోకడలపై పాతవర్గం ఫైర్ వంద మందికిపైగా సీనియర్ నాయకుల సమావేశం బండి సొంత జిల్లా నుంచే తిరుగుబాటుపై సర్వత్రా చర్చ కరీంనగర్, జనవరి 12 : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ వ్యవహారశైల�
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
ఓం ప్రకాశ్ రాజ్భర్ జోస్యం లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకా�