న్యూఢిల్లీ, జూన్ 10: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785 కోట్లు విరాళాలు అందాయి. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించింది. కాంగ్రెస్కు రూ. 139 కోట్లు విరాళాలు అందాయి. సీపీఎంకు రూ.19 కోట్లు,
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై క్రమంగా కనుమరుగవుతోందని ఆ పార్టీని వీడిన కీలక యూపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. కాషాయ పార్టీలో చేరిన జితన్ ప్రసాద దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పాటుప
న్యూఢిల్లీ: తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేర�
న్యూఢిల్లీ: కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న బీజేపీకి ప్రతి ఏటా వచ్చే విరాళాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 2019-2020 ఏడాదికిగాను ఆ పార్టీకి రూ.785.77 కోట్ల విరాళాలు వచ్చాయి. దీనికి సంబంధించిన �
యూపీ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు న్యూఢిల్లీ, జూన్ 9: రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రా
లక్నో: కరోనా వ్యాక్సిన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వమే కాదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ తాను బీజేపీ వ్యాక్సిన్ను తీసుకోను అని చెప్పానని, ఇప్�
బీజేపీ అధ్యక్షుడిపై కేసు| అసలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు. ఆయనేమో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. కొంచం కింద మీద అయినా ఓటమి చవిచూడాల్సిందే. ఎన్నికల బరిలో నిలిచిన ఓ వ్యక్తిపేరు, ఆయన పేరు ఒకేలా ఉన్నాయి.
అక్రమాస్తుల రక్షణ| ఈటల తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారని హుజూరాబాద్ ఎంపీపీ రాణి అన్నారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించార�
కర్ణాటక సీఎం యెడియూరప్పబెంగళూరు, జూన్ 6: బీజేపీ హైకమాండ్ తనమీద నమ్మకం ఉంచినంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం యెడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగనున్నదని కొద్దిరోజులుగా వ
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరస�
కరీంనగర్: కారు గుర్తు, గులాబీ జెండాతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వారంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు క�
Defection Politics: తృణమూల్ వైపు 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?|
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్లో చేరాలని కోరుకుంటు...