న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపడుతుండగా రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ రూ 266 కోట్లతో �
వివేక్పై అసంతృప్తుల తిరుగుబాటు పార్టీకి షాక్ ఇచ్చేందుకు మంచిర్యాలలో భేటీ అణచివేతలు, అవమానాలపై చర్చ రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం మంచిర్యాల, జూన్ 3(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీల�
ఢిల్లీలో బీజేపీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు మంత్రిగా ఉన్నప్పుడు బలహీనవర్గాలకు అన్యాయం నీళ్లులేనిది కోటిన్నర ఎకరాలు ఎలా సాగవుతున్నయ్? అవగాహనారాహిత్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు రైతుబంధు సమితి రాష్ట్ర చ
ఎమ్మెల్సీ పల్లా | మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనది బహుజన వాదం అని చెప్పుకునే
కోల్కతా: మొన్నటి బంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి అనేకమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఇక తృణమూల్ పని అయిపోయినట్టే అనుకున్నారు. మమత దీదీ రిటైర్ మెంట్ తప్పదని కొందరు జోస్యాలు
సైద్ధాంతిక వ్యతిరేకులను ఎలా చేర్చుకొంటారు? బీసీల భూముల లాక్కున్న వ్యక్తికి మద్దతెలా? బీజేపీలో తీవ్ర స్థాయికి చేరుతున్న అసంతృప్తులు వర్గ పోరుతో గ్రూపులుగా మారిన నాయకులు తమను విస్మరించడంపై స్థానిక నేతల
న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే �
బీజేపీకి గుడ్బై చెప్తున్న నాయకులు టీఆర్ఎస్లోకి భారీగా మొదలైన వలసలు కరీంనగర్ కార్పొరేషన్/హుజూరాబాద్, మే 28: ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఆయన రాకను పలువు
లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అఖిలేష్ కు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేదని ఆయన ఏసీ రూమ్ ల నుంచి ట్వీట్లు చేసే ఓ ట్విట్టర్
అక్రమ ఆస్తుల రక్షణకే జాతీయ పార్టీలోకి ఎందరినో అణచివేసి, అన్యాయం చేశారు మాజీ మంత్రిని ఓడించడమే నా ధ్యేయం ఆయన చర్యల వల్లే నేను టీఆర్ఎస్ను వీడా బీజేపీ నేత, మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం జమ్మికుంట, మే 27: �
అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ వివాదాస్పద నిర్ణయాలు సాంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత న్యూఢిల్లీ, మే 27: భారతదేశ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో రాజకీయ దుమారం రేగుతున్నది. దీనికి కారణం…