మంత్రి కొప్పుల ఈశ్వర్ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం �
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు మాజీ మంత్రిపై మంత్రి కొప్పుల ఫైర్ వీణవంక, జూన్ 13: సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో
ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూప�
భూముల వేలంపై బండి సంజయ్ అడ్డగోలు వాదన పీఎస్యూల అమ్మకాలను మొదలుపెట్టిందే వాజపేయి ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేస్తున్న మోదీ ఇప్పటికే 145 సార్లు పెట్టుబడుల ఉపసంహరణ రాష్ర్టాల్లోని ఆస్తులనూ విక్రయి�
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
నీవన్నీ కమ్యూనిస్టు భావాలే కదా మాజీ మంత్రిని ప్రశ్నించిన మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 11: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో ఉంటూనే నష్టపరిచే కార్యక్రమాల
బెంగళూరు: మరో రెండేండ్లు కర్ణాటక సీఎంగా తానే ఉంటానని యడియూరప్ప తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటన తనకు మరింత శక్తినిచ్చిందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై �
ముకుల్రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
న్యూఢిల్లీ, జూన్ 10: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785 కోట్లు విరాళాలు అందాయి. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలను సమర్పించింది. కాంగ్రెస్కు రూ. 139 కోట్లు విరాళాలు అందాయి. సీపీఎంకు రూ.19 కోట్లు,