న్యూఢిల్లీ, జూన్ 23: బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.276.45 కోట్ల విరాళాలు అందాయి. ఇది అన్ని పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో 76.17 శాతం. కాంగ్రెస్కు రూ.58 కోట్లు లభించాయని ప్రజాస్వామి�
బెంగళూర్ : కర్నాటకలో రాబోయ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తా
ముంబై : కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుండ�
రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు ర�
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కసారిగా మాట మార్చారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్కు వ్యూహాలు రచిస్తున్నారని, అందుకే 15 రోజుల వ్యవధిలో ఎన్సీపీ అధిన
ఈటలను ప్రశ్నించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, జూన్ 21: లెఫ్టిస్ట్నని చెప్పుకునే ఈటల రాజేందర్ క్యాపిటలిస్ట్ పార్టీ అయిన బీజేపీలోకి ఎందుకువెళ్లాడో ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర �
-బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాగ్వాలియర్, జూన్ 21: కాంగ్రెస్ పార్టీ తన పేరు మార్చుకుని తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. గ్వాలియర్ పేర�
ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలె తెలంగాణ ద్రోహుల పార్టీ బీజేపీ: ఎర్రబెల్లి కమలాపూర్, జూన్ 20: ఏడేండ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇచ్చినా ఒ
సీఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంత
అభివృద్ధిని అడ్డుకొనేందుకు బీజేపీ కుట్రలు: మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 19: వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి �