ప్రభుత్వ విప్ బాల్క సుమన్హుజూరాబాద్, అక్టోబర్ 26 : అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికలో ఓటుతో సమాధానం చెప్పాలని విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకరం
బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కారు తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష మరోసారి బయటపడింది. అసెంబ్లీ స్థానాలను పెంచాలన్న తెలంగాణ విన్నపాలను ఇంతకాలం ఏ మాత్రం ఖాతరు చేయని కేంద్రం ఇప్పుడు జమ్ముకశ్మీర్ నియ�
ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం తిరిగి వారే ఠాణాలో ఫిర్యాదు జీడిమెట్ల, అక్టోబర్ 24: టీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడిచేసిన బీజేపీ కార్యకర్తలు.. తిరిగి వారే ఠాణాలో ఫిర్యాదుచేసిన ఘటన కుత్బుల్లాపూర్ సర్కిట్లో ఆదివ�
Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.
ఆ పార్టీ ఫిర్యాదు మేరకే అమలు నిలిపివేత పథకాన్ని అడ్డుకోవాలని ఈసీకి బీజేపీ లేఖ నిధులు విడుదల ఆపారని తప్పుడు ఫిర్యాదు ఇవిగో ఆధారాలు.. ఇంకా బుకాయిస్తారా? హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథక�
లక్నో: రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో రైతు కుటుంబాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ గాంధ�
Asara Pentions | ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఎన్నిక ఏదైనా బీజేపీ పాచిక ఇదే బజారులో రచ్చ.. పోలీసులపై దాడులు కవ్వింపు చర్యలతో వివాదాలు సిరిసేడులో రెచ్చిపోయిన కాషాయమూక ఇల్లందకుంట రూరల్: హుజూరాబాద్లో ఏంచేసినా తమ పాచిక పారట్లేదన్న నైరాశ్యంతో బీజేపీ �
కాషాయ నేతల నకిలీ ఖాతాలను తొలగించని ఫేస్బుక్ ఇతర పార్టీల విషయంలో కఠిన వైఖరి ఆ సంస్థ మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ: నకిలీ వార్తలను ప్రచారం చేసే ఖాతాలను తొలగించడంలో ఫేస్బుక్ బీజేపీకి అనుకూలం�
రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలి కేసీఆర్ బీసీబంధు ఇస్తానన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పెంచికల్పేటలో బీసీల సమ్మేళనం కరీంనగర్, అక్టోబర్ 21(నమస�
బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలను తిప్పికొట్టాలి.. రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల వేల్పూర్ : టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తకు గర్వ కారణమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత�
కేంద్రం నుంచి 50 శాతం నిధులు తెచ్చి మాట్లాడండి బీజేపీకి మంత్రి తలసాని సవాల్ కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపడం గొప్పకాదని.. దమ్ముంటే ఈ పథకంలో భాగస్వామ్�