అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలే… అత్యధికం బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో 2020 చివరినాటికి 4.83 లక్షల మంది మగ్గిపోతున్నారు. వీరిలో 76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలేనని నేషనల్ క్రైమ్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు.. కొత్త రైల్వే లైన్లు లేవు.. కేవలం పాత లైన్ల ఆధునికీకరణ, ఎలక్ట్రిఫికేషన్కు తప్ప కొత్తగా కేటాయింపులు ఏవీ లేవు. కేంద్రం క�
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డార�
వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కో�
హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మో
`రెండేళ్లలో సగానికిపైగా సాలరీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఏటా 450 కోట్లకుపైగా ఉద్యోగుల నుంచి ట్యాక్స్ రూపేణా కేంద్రానికి.. సగటున ఒక్కో ఉద్యోగి లక్షా 50వేల పన్ను చెల్లింపు తాజా బడ్జెట్లోనూ నిరాశే మండిపడు�
2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు, త్వరలో జరగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే దేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమే అయినా దాని జనాభా రీత్యా చూస్తే, ప్రపంచంలో 5వ పెద్ద ద
రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి �