కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మిషన్ 2024 పేరుతో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్కౌర్ తెలిపారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో శ్రామిక�
నిజామాబాద్ : జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తన వందలాది మంది అనుచర గణంతో సోమవారం గులాబీ గూటికి చేరారు. దీం�
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథ యాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మందిర్ రాజకీయాలకు ఈ రథయాత్ర పునాదిగా మారింది. ఇంత పాపులర్ అయిన రథయాత్రకు గాన కోకిల లతా మంగేష్క
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు కాంగ్రెస్ పార్టీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ �
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�
103 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే రేవంత్.. మీ పార్టీ చరిత్ర తెలుసుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినకుండానే ఫిర్యాదులా? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఫైర్ గజ్వేల్, ఫిబ్రవరి 5
మణిపూర్లో పార్టీకి అనూహ్య మద్దతు బీజేపీ రెబెల్స్ ఈ పార్టీ నుంచే బరిలోకి జేడీయూ నుంచి పోటీలో సీనియర్ నేతలు రెబెల్స్ ప్రభావంతో తగ్గనున్న బీజేపీ సీట్లు కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రమే న్యూఢిల్లీ, ఫి�
లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు