Baby Rani Maurya | రాజకీయాల్లో ప్రతి ఒక్కరు సవాళ్లను స్వీకరించాల్సిందేనని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య (Baby Rani Maurya) అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాలనకోసం
తెలంగాణపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
అక్కసుతోనే ప్రధాని అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తెలంగాణచౌక్లో మోదీ దిష్ట�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తన ‘తెలివి’ని ప్రదర్శించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణపై చేసిన విద్వేష వ్యాఖ్యలను కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నంలో మరోసారి ఆగమాగమయ్యారు. మ�
దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన
రాజ్యాంగమంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఎందుకు భయపడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థి సంఘానికి ఒక్కో న్యాయం చూపెడుతున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర�
బీజేపీ శాసనసభా పక్షనేత సుబేందు అధికారి తిరిగి తృణమూల్లో చేరుతున్నారా? బీజేపీలో ఇమడలేకపోతున్నారా?…. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సుబేందు అధి�
రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పార్లమెంట్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంత సేపూ కాంగ్రెస్నే విమర్శ�