నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
తెలుగు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చే సీన్ లేదు అందుకే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచడంలేదు అధికారం కోసమే జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల విభజన కేంద్రంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద�
బీజేపీ నాయకులతో తస్మాత్ జాగ్రత్త పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి కమలాపూర్, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస
ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీటీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మ
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పార్లమెంట్ ( Parliament ) ను అవమానిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశ�
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతిహైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడిస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని శేరిలి�
Govindas Konthoujam: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ గోవిందాస్ కొంతౌజమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీఆర్ఎస్లోకి చేరికలు | బీజేపీ పార్టీ మహిళ విభాగం జిల్లా నాయకురాలు తోకల లత, తోకల రవీందర్ వారి అనుచరులు 50 మంది జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు.
జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలు, అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ విమర్శించారు. రాష్ట్రంలో శా�