యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లడ్కీ హూ..లడ్శక్తీ హూ క్యాంపెయిన్ పోస్టర్ గర్ల్ పల్లవి సింగ్ ఆ పార
Balwinder Singh Laddi | రాజకీయ నాయకులు.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు ఒక పార్టీ కండువాతో కనిపిస్తే.. మరో రోజు ఇంకో పార్ట�
యూపీలో గెలిచారా? ఢిల్లీ పీఠం గ్యారెంటీయే అన్న నానుడి రాజకీయాల్లో వుంది. మరి.. యూపీలోని ఏ ప్రాంతంలో పాగా వేస్తే ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ? ఈ విషయం తెలుసా. అవును యూపీలోని కాస్గంజ్ ప్రాంతంలో ఏ పార్టీ జె�
గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్�
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అంబానీ, అదానీ గురించి బీజేపీ ఎంపీ కే.జే. ఆల్ఫోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో దేశంలోని నిరుద్యోగిత గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా ఎంపీ కే.జే. ఆల్ఫోస్ మాట�
ఒక ఓటు.. రెండు రాష్ర్టాలంటూ కాకినాడలో తీర్మానం చేసిన బీజేపీ, దేశంలో 3 రాష్ర్టాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కశ్మీర్, కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా మారిపోతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మాఫియా మళ్లీ చెలరేగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో �
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, రెజ్లింగ్ ఆటగాడు ది గ్రేట్ ఖలీగా సుపరిచితుడైన దలీప్ సింగ్ రానా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సమక్షంలో కా�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఈ నెల 12న భువనగిరిలో సీఎం సభను జయప్రదం చేయాలి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ ప్�
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బోగస్ ఓటింగ్ జరుగుతోందనే ఆరోపణలతో షమ్లి జిల్లాలో బీజేపీ, ఆర్జేడీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ రెజ్లర్ దలిప్ సింగ్ రాణా అలియాస్ ద గ్రేట్ ఖలీ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం ప్రత్యేకత సంతరించుకున్నది. పంజాబ్లో ఫ�