ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట, ఆగస్టు 13 : బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని పేరొన్నారు. కరీంనగర్ జ�
అలాంటి పార్టీలో ఈటల చేరిండు ఏం చేసిండని ఆయనకు ఓటెయ్యాలి? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రా
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మల సంఘం నాయకులు గులాబీ పార్టీకి మద్దతు పలికారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ�
వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 8: ఎన్నికల వేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. వివిధపార్టీల నుంచి పెద్దఎత్తున గులాబీ
బీజేపీ నాయకులను నిలదీయాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర�
అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నంప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏ�
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
ఆగస్టు 5 ముందురోజు రాత్రి కాంగ్రెస్ విప్ను సంప్రదించిన బీజేపీరాజీనామా చేయాలంటూ సూచన.. మరుసటిరోజే రిజైన్ చేసిన కాలితాన్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్ద�