బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొనే కేంద్రంలోని బీజేపీ ఈ దాడులు చేయిస్తున్నది. యావత్తు దేశం ఈ పరిణామాలను గమనిస్తున్నది.
-ఆదివారం మీడియాతో శివసేన ఎంపీ సంజయ్రౌత్