EPFO | నా పేరు శ్రేయస్. ఓ ప్రైవేట్ ఉద్యోగిని. నేను 2018 నుంచి 2022 వరకు ఒక కంపెనీలో, 2022 నుంచి 2025 వరకు మరొక కంపెనీలో పనిచేశాను. అయితే ఆ రెండు కంపెనీలూ వేర్వేరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ల (యూఏఎన్)తో రెండు ప్రావిడెంట్�
Union Budget | కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సోషల్మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్' అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు.
Union Budget | కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊ
Income Tax | ఆదాయపు పన్ను (Income Tax) తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూసిన వేతన జీవులను ఈ బడ్జెట్ నిరాశపర్చింది. ఈ బడ్జెట్లో (Union Budget - 2026 ) ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) కొత్తగా పన్ను మినహాయింపులు ఏమీ ప్రతిపాదిం�
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటిదాకా (ఏప్రిల్ 1 నుంచి జనవరి 11 వరకు) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 8.82 శాతం పెరిగి రూ.18.38 లక్షల కోట్లకుపైగా నమోదయ్యాయి.
Sachin Tendulkar: క్రికెటర్ను కాదు.. నటుడిని అని చెప్పుకున్న సచిన్ టెండూల్కర్ సుమారు 58 లక్షల పన్నును ఆదా చేసుకున్నారు. 2003 సీజన్లో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ట్యాక్స్బడ్డీ సుజిత్ బం�
Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు
IT Raids | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు ని�
మదింపు సంవత్సరం 2025-26కుగాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం సీబీడీటీ మరొక్కరోజు పొడిగించింది. దీంతో మంగళవారం కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటిదాకా 7 కోట్లకుపైగా ఐటీఆర్లు
అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలు�
63 ఏండ్ల కిందటి పాత ఆదాయ పన్ను (ఐటీ) చట్టం స్థానంలో తెచ్చిన కొత్త ఐటీ చట్టం కేవలం 3 నిమిషాల్లోనే లోక్సభ ఆమోదం పొందింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను నిర్మ�
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ మళ్లీ వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయిత�