Caps Gold | హైదరాబాద్ నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంతో పాటు వరంగల్, విజయవాడలో మొత్తం 15 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతు
IT Raids | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు ని�
మదింపు సంవత్సరం 2025-26కుగాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలుకున్న గడువును సోమవారం సీబీడీటీ మరొక్కరోజు పొడిగించింది. దీంతో మంగళవారం కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటిదాకా 7 కోట్లకుపైగా ఐటీఆర్లు
అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలు�
63 ఏండ్ల కిందటి పాత ఆదాయ పన్ను (ఐటీ) చట్టం స్థానంలో తెచ్చిన కొత్త ఐటీ చట్టం కేవలం 3 నిమిషాల్లోనే లోక్సభ ఆమోదం పొందింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను నిర్మ�
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ మళ్లీ వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయిత�
బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఏ వస్తువును కొన్నా జీఎస్టీ పేరిట పన్ను వాత. బండి కొనాలంటే లైఫ్ ట్యాక్స్. పెట్రోల్ కొట్టించాలంటే వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్. బండితో రోడ్డు మీదకు వెళ్దామంటే టోల్ ట్యాక్�
Income tax | ఒమన్ (Oman) దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) ను 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది.
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి అంతా గుడ్బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త ప�
పైకి ఎగబాకలేక, కిందకు దిగజారలేక నడుమన పడి నలిగేది అనే నిర్వచనం ఇప్పుడు మధ్యతరగతికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో వినిమయంలో ప్రధాన వాటా ఈ వర్గానిదే. ఆదాయంలో ఎంతోకొంత మిగులు ఉండే వర్గమిది. అయితే ఆ ఆదాయాన
Income Tax Raids: దివంగత ఒడిశా మాజీ మంత్రి , సీనియర్ బీజేపీ నేత నబా కిశోర్ దాస్కు సంబంధించిన అక్రమార్జన కేసులో ఇవాళ ఆదాయం పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారు 20 ప్రదేశాల్లో ఐటీ అధికారులు �
Income Tax: ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తేదీ గడువును పెంచారు. ఐటీ రిటర్న్స్ దాఖలు కోసం జూలై 31 నుంచి గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పెంచినట్లు ఐటీశాఖ చెప్పింది. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్�
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి బాలీవుడ్ తారలు భయపడతారని, ఎలాంటి విమర్శలు చేసినా దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం వారిలో ఉందని ప్రముఖ రచయిత జావేద్