పన్ను చెల్లింపుదారులు మరింత సులభతరంగా తమ పన్నులను చెల్లించేందుకు తమ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో ‘ఈ-పే ట్యాక్స్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను శాఖ. పన్ను బాధ్యతలను నెరవేచ్చడానికి, స�
నెలకు రూ.15,000 జీతం పొందుతున్న యూపీ వ్యక్తికి రూ.33.88 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను(ఐటీ) నోటీసు రాగా నెలకు రూ. 8,500 ఆదాయం పొందుతున్న మరో వ్యక్తికి రూ. 3.87 కోట్లకు ఐటీ నోటీసు వచ్చింది.
కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2025) నుంచి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు ప్రజలకు సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారాలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ అకౌంట్లపై నిఘా పెట్టనున్నారు.
మహా కుంభమేళాలో బోట్లు నడిపే ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబానికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. 12.8 కోట్లు పన్ను చెల్లిం
జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలకు పాల్పడగా, వీటి విలువ రూ.1.95 లక
రిటైర్మెంట్తో మీకు అందే ఆదాయానికి తెరపడ్డట్టే. రోజువారీ అవసరాలకు కూడా నానా ఇబ్బందులు తలెత్తుతాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటప్పుడే ప్లానింగ్ విలువ తెలిసేది. రిటైర్మెంట్ కోసం చక్కని ప్రణాళికల్ని వేసుక�
రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసి�
పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐ
ఇటీవలి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన పద్దులో ఏకంగా రూ.12
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు పాత ఐటీ చట్టం 1961లోని సెక్షన్లతో కొత్త ఐటీ బిల్లు 2025లోని క్లాజులను సరిపోల్చుకునే అవకాశాన్ని ఐటీ శాఖ కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దాదాపు 65 ఏ�
MP Laxman | ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసంఆదాయ పన్ను పరిమితిని కేంద్రం పెంచిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటును వేయాలన్నారు.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో సెక్షన్ 80సీ తెలియని ట్యాక్స్పేయర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఇదొక్కటే కాదు.. చాలా పాపులర్ సెక్షన్లు పన్ను చెల్లింపుదారులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి నోళ్లలో నాను�
Income Tax Bill | కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెడుతు న్నది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు, పదాలు, వివరణల్ని సరళతరం చేస్తూ ఈ బిల్లును తెస్తున్నామని మోదీ సర్క�
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.17.78 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది.