కుర్చీలు విసిరేసి.. దుర్భాషల పర్వం ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒడిశాలో ఘటన బారిపదా (ఒడిశా), జనవరి 21: అధికార గర్వంతో ఇద్దరు ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడ్డాడు బీజేపీకి చెందిన ఓ కేంద్రమంత్రి. బాధ్యతాయుత పదవిల�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
తమను ఎవరూ పొగడటం లేదని బాధపడేవారు ఉంటారు గానీ.. తిట్టడం లేదని బాధపడేవారు ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. ఒక జాతీయపార్టీకి సంబంధించిన కథాకమామిషూ ఇది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లనే తిడుతున్నారు. మ�
Aparna yadav | ఎవరు ఆ చిన్న కోడలు అనుకుంటున్నారా..? ఆమె సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంత�
తమ ఓట్లు, సీట్లతో పెద్ద పార్టీలకు సాయం ఉత్తరప్రదేశ్లో కులానికో రాజకీయ పార్టీ పార్టీ మద్దతు ఉంటే కులం బలం ఉన్నట్టే సీట్లు రాకపోయినా ఆయా కులాల ఓట్ల కోసం పొత్తులకు పెద్ద పార్టీల మొగ్గు న్యూఢిల్లీ, జనవరి 20: ఉ
యూపీలో అధికార పార్టీ నేతకు దారుణ పరాభవం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కారును చుట్టుముట్టి తరిమికొట్టిన గ్రామస్థులు భయంతో వెళ్లిపోయిన బీజేపీ నాయకుడు ఎన్నికల వేళ కాషాయ పార్టీలో గు�
లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
యూపీలో ఆ పార్టీకి మరో దెబ్బ లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్కే శర్మ బీజేపీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. అంతకు ముందు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్త�
ఆ ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సీపీఐ నేత చాడ జోస్యం హుస్నాబాద్, జనవరి 19: దేశంలో జరగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పా రు. బుధవారం సిద్దిపే�
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకొంటున్న వేళ- గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే కళా శకటాల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న దురుసుతనం, వివక్ష వివాదాస్పదమవుతున్నది. ఈ సారి కేంద్రం పశ్చిమబెంగాల్, తమిళనాడు, కే