ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
బీజేపీ సోషల్ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు, విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలపైనైతే
యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రికార్డు స్ధాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
దేశంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా కేంద్రం అడ్డుకొంటున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ప్�
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని చెప్పి సర్కారియా కమిషన్ కానీ, మరొకరు కానీ ఘోరంగా చెప్పిన్రు. అసలీ వ్యవస్థ ఇట్ల ఉండకూడదు. చాలా ఇబ్బందులు పెడుతున్నరు. మంచిది కాదని కూడా చెప్పిన్రు
అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆప్, సాధ్యమైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్లుగా నిలవాలని ప్రాంతీయ పార్టీలు.. గోవాలో తొలిసారిగా బహుముఖ పోర
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి బీజేపీ నాయకులు మద్దతు పలకాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పు�