న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల వెల్లువతో 2019-20లో బీజేపీ ఆదాయం 50 శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఆధారంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చ�
బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్గౌడ్ | కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని.. అధికారంలో ఉండి పాదయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని మంత్�
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు దీటుగా డీకే అరుణ తాజా గ్రూపు ఆధిపత్యం అన్ని గ్రూపులకూ అధిష్ఠానం ఆశీస్సులు హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో �
ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
రంగులు మార్చుకొన్న ప్రచార రథం దళితబంధు రాదంటూ తప్పుడు ప్రచారం సున్నితాంశాలను రెచ్చగొట్టిన ఈటల అనుచరులు అడ్డుకున్న శంభునిపల్లి దళిత కుటుంబాలు కార్లను, ప్రచార రథాన్ని తిప్పికొట్టిన ప్రజలు దళితుల్లో చి�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ ఆస్తు�
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపపై కొట్టి ఉండేవాడినంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే �
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.