Minister Satyavathi Rathod | తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి సత్యవతి రాథోడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ పాపాలు పెరిగినట్లు దేశంలో ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఆ ధరలు తగ్గేలా వీరు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేస�
న్యూఢిల్లీ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ముస్లిం విద్యార్ధి సమాఖ్య మహిళా విభాగం హరితను రద్దు చేయడంపై బీజేపీ స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి ఏంటో వెల్లడించా�
దొడ్డువడ్లు కొనే దమ్ముందా? మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంకలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జమ్మికుంటలో టీఆర్ఎస్లో వెయ్యిమంది చేరిక వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. �
బీజేపీ నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవువర్ని, సెప్టెంబర్ 5: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా �
ఈటలకు ఎమ్మార్పీఎస్ టీఎస్ నేత వంగపల్లి ప్రశ్నహుజూరాబాద్, సెప్టెంబర్ 5: బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణమైనా చెప్పాలని, లేదంటే టీఆర్ఎస్కు ఓటెందుకెయ్యాలో తాము వంద కారణాలు చెబుతామని ఎమ్మార్పీఎస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహా
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధా�