UP Polls : అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఓ కుటుంబ పార్టీ అని బీజేపీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలోని బస్తీ, లక్నోలో బీజేపీ జన విశ్వాస యాత్రలో పాల్గొన్న జేపీ నడ్డా ఎస్పీపై వ�
Congress MLA | అతనోపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ మధ్యే బీజేపీలో చేరాడు. పట్టుమని వారంకూడా కాకముందే సొంత గూటికి చేరాడు. ప్రస్తుత రాజకీయాల్లో ఇవన్నీ
సమీక్షించనున్న పన్నురేట్ల హేతుబద్ధీకరణ కమిటీ వస్త్ర పరిశ్రమపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి తెలంగాణతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ వ్యతిరేకత రావడంతో తాత్కాలిక వెనకడుగు జీఎస�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శతరుద్ర ప్రకాష్ శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. యూపీ బీజేపీ చీఫ్ స
Minister Balineni | కుల, మతాలతో రాజకీయాలు చేయడం మంచిదికాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీతోపాటు ప్రతి పార్టీ మత సామరస్యాన్ని పాటించాలని కోరారు
బెంగళూర్ : వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర పాలక సంస్ధల ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడవుతున్న ఫలితాలు కాషాయ పార్టీకి ని
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. గడిచిన 24 గంటల్లో రెండుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో బీజేపీ శ్రేణులు ఆందోళనక�
ఏపీ ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బంపర్ ఆఫర్ హవ్వ.. వాటే స్కీం.. వాటే షేం మీకు బలం లేని రాష్ర్టాలకేనా? దేశమంతా ఇస్తరా?: కేటీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదురేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారుయాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలుబీజేపీ ఎం�
భౌతిక దాడులు చేస్తామంటే సహించం కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు : సమావేశంలో పి.కార్తీక్ రెడ్డి బడంగ్పేట, డిసెంబర్ 29 : బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ సీనియర్ నా�