`రెండేళ్లలో సగానికిపైగా సాలరీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఏటా 450 కోట్లకుపైగా ఉద్యోగుల నుంచి ట్యాక్స్ రూపేణా కేంద్రానికి.. సగటున ఒక్కో ఉద్యోగి లక్షా 50వేల పన్ను చెల్లింపు తాజా బడ్జెట్లోనూ నిరాశే మండిపడు�
2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు, త్వరలో జరగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే దేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమే అయినా దాని జనాభా రీత్యా చూస్తే, ప్రపంచంలో 5వ పెద్ద ద
రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి �
UP Polls | బీజేపీ నుంచి ఇటీవలే సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో సమాజ్వాదీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేసింది. ప్రతి సారీ
వేడుకున్నా పట్టించుకోలే.. ఈసారీ పైసా కూడా విదల్చలే హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తన పక్షపాత ధోరణిని బయటపెట్టుకున్నది. ఎప్పటిలాగే ఈ సారి బడ్జెట్లోనూ రాష్ర్టా�
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన తర్వాత లోక్ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ తర్వాత సభ వాయిదా పడింది. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ
Minister Vemula | బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ప్రధాన శత్రువులు. కేంద్రంలోని బీజేపీ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వద్ద ప్రస్తావనలు రాష్ర్టానికి నిధులు, విద్యాసంస్థలపై విజ్ఞప్తులు మరి ఈ ఏడాది బడ్జెట్లోనైనా కేటాయిస్తారా? హైదరాబాద్, జనవరి 30: తెలంగాణకు హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్�
ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలుబాండు పేపర్లు.. బండెడు హామీలుపసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలునిధుల వరద పారుతుందని గప్పాలుతుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయమూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదుకేంద్రం నుం�
నిజామాబాద్ జిల్లా పర్యటన తెల్లారే పలువురి రాజీనామా టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కవిత, జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్లకు
Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాలా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సోమవారం ఉదయం 11:30
తెలంగాణ కోసం ఒక్క పనైనా చేశారా? రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి రాష్ర్టాభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే యత్నం చిల్లర రాజకీయాలకు గుణపాఠం తప్పదు బీజేపీపై మండిపడ్డ ఐట