హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�
టీఆర్ఎస్లో చేరికలు | జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గ�
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి అధికార బీజేపీపైన, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు పనికిరానివని,
ఎమ్మెల్యే టికెట్ | మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా.. అయితే అప్లయ్ చేసుకోండి. అయితే దరఖాస్తుతోపాటు రూ.11 వేలు ఇవ్వండి. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు పంపించండి.
గుత్తా సుఖేందర్ రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర�
గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. సీఎం ( Gujarat CM ) పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ మరుసటి రోజే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్కు ఆ పదవి ఇవ్వడం చకచకా జ�
MLA Shrimant Balasaheb Patil | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు.. ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని పాటిల్ నిన్న విలేకరుల
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శ�
Congress MLA: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ఉత్తరాఖండ్ రాజకీయ వేడి రాజుకున్నది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల కప్పగంతులు, కుప్పిగంతులు మొదలయ్యాయి.
మంత్రి హరీశ్ రావు | కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆరు నెలల కాలంలో నలుగురు బీజేపీ సీఎంలు రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సీఎంల మార్పు మొదలైంది. సుమారు నాలుగేండ్లపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మా�