Puducherry | కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి నుంచి రాజ్యసభ ఎంపీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత ఎస్. సెల్వగణబతి ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత
పాట్నా, సెప్టెంబర్ 25: కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలన్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర నాయకులకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లేఖ రాశారు. ఓబీసీ, ఈబీసీల జనగణనను కులాల వారీగా చే
ఎదులాపురం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని యూనివర్సిటీ సాధన కమిటీ కన్వీనర్ రాయిసిడం బాపురావు ఆరోపించారు. ట్రైబల్
బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
కోల్కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, �
మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
ముంబై : పార్టీ కార్యాలయంలో మహిళను లైంగికంగా వేధించిన బీజేపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది కాషాయ పార్టీలో చేరేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితుర�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిందేమీలేదు కేసీఆర్తోనే గౌడ కులస్థులకు గౌరవం ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన హుజూరాబాద్లో గౌడ ఆశీర్వాద సభ కరీంనగర్, సెప్టెంబర్ 22(�
ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నరు హుజూరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇతరులు వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభు�