దమ్ముంటే దవాఖానలకు నిధులు తీసుకురండి బీజేపీకి విద్య, వైద్యం ఇప్పుడు గుర్తొచ్చిందా? నవోదయ, కేవీలను మంజూరు చేయించండి ప్రజల నుంచి స్పందనలేని బండి పాదయాత్ర రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరా
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ
దళిత ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గజ్జెల కాంతంహుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలువకుండా దళిత, గిరిజన బిడ్డలు మరో యుద్ధానికి సిద్ధమయ్యారని తెలంగాణ దళిత ప్రజ
న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తాను బీజేపీలో చేరతానని వచ్చిన
న్యూఢిల్లీ: పంజాబ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్తో భేటీ అయ్�
కమలం పార్టీ నేతలను కాలనీల్లో తిరుగనీయం ప్రభుత్వ సంస్థల అమ్మకంతో రిజర్వేషన్లకు పాతర బీసీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తే సమాధే జనాభా దామాషా మేరకు బీసీలకు నిధులేవి? బండి సంజయ్ బీసీల కోసం ఢిల్లీ యాత్ర చెయ్య�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార నివాసానికి సాయంత్రం ఆయన వెళ్లారు. అయ�
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని రానున్న ఉప ఎన్నికలో ఓడించి గుణపాఠం నేర్పించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంఘం కన్వీనర్ వి.దానకర్ణాచ
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అ