మణిపూర్లో పార్టీకి అనూహ్య మద్దతు బీజేపీ రెబెల్స్ ఈ పార్టీ నుంచే బరిలోకి జేడీయూ నుంచి పోటీలో సీనియర్ నేతలు రెబెల్స్ ప్రభావంతో తగ్గనున్న బీజేపీ సీట్లు కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రమే న్యూఢిల్లీ, ఫి�
లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ �
బీజేపీది గాడ్సేయిజం అని, టీఆర్ఎస్ది అంబేద్కరిజం అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలున్న ప్రాంతాల్లో జైభీమ్ - బడ్జెట్లో నై భీమ్, ఎన్నికల్లో జై కిసాన్ - బడ్జెట్లో నై కిసాన్ బీజేపీ విధా
76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలే… అత్యధికం బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో 2020 చివరినాటికి 4.83 లక్షల మంది మగ్గిపోతున్నారు. వీరిలో 76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలేనని నేషనల్ క్రైమ్ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి కొత్త రైళ్లు లేవు.. కొత్త రైల్వే లైన్లు లేవు.. కేవలం పాత లైన్ల ఆధునికీకరణ, ఎలక్ట్రిఫికేషన్కు తప్ప కొత్తగా కేటాయింపులు ఏవీ లేవు. కేంద్రం క�
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డార�
వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కో�
హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మో