Dushyant Gautam: చరణ్జీత్ సింగ్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ బీజేపీ విమర్శించింది. ఆ రాష్ట్రంలోని దళితుల ఓట్లను దోచుకోవడానికే
ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల
టీఎంసీలో చేరిన ఎంపీ బాబుల్ సుప్రియోకోల్కతా, సెప్టెంబర్ 18: పశ్చిమబెంగాల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరా
న్యూఢిల్లీ : బీజేపీ నేత బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన క్రమంలో పెద్దసంఖ్యలో కాషాయ పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు టచ్లో ఉన్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. బ�
KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్ టెస్టులకు సి�
బీజేపీ | తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ : బీజేపీ, సంఘ్ పరివార్పై చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ-నెహ్రూ కుటుంబాలు దేశం కోసం చేసిన త్యాగాల గురించి ప్రపంచమంతా తెలుసని వ్యాఖ్యానించారు. బీజేపీ,
భోపాల్ : గుజరాత్లో క్యాబినెట్ పునర్వ్యవస్ధీకరణ పట్ల కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన
హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎ�