‘యూపీలో ఎస్పీ కాకుండా బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ హయాంలో సరిగా నోటిఫికేషన్లు రావు. నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా పోయింది. అఖిలేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. జాబ్ వస్తుందని అనుకున్నా. బీజేపీ పాలనలో ఈ ఐదేండ్లు కూడా గడిస్తే నా వయసు దాటిపోయి, ఉద్యోగానికి అనర్హుడవుతాను. నా అకడమిక్ సర్టిఫికెట్లు ఇక ఉపయోగపడవు. వీటిని కాల్చేస్తున్నా’
-షీలరతన్ బోధ్ అనే 32 ఏండ్ల యువకుడి ఆవేదన