ఈటల కోసమే బీజేపీ పనిచేస్తున్నదా? పార్టీ ప్రయోజనాలు పట్టని మాజీ మంత్రి వ్యక్తిగత ప్రచారమే పరమావధి ఆయన జైశ్రీరాం అనరు.. మమ్మల్ని అననివ్వరు పార్టీ నేతల్లో గూడుకట్టుకొంటున్న అసంతృప్తి హైదరాబాద్, జూలై 28 (నమస
ఈటల వైఖరి నచ్చక పార్టీకి రాంరాం నిన్న పెద్దిరెడ్డి, సమ్మిరెడ్డి, స్వప్న, కోటి నేడు కమలానికి కిషన్రెడ్డి రాజీనామా బీజేపీ నుంచి కారెక్కిన మూడెత్తుల మల్లేశ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28: హుజూరాబాద్
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ప్రచారాస్త్రాలకు పదునుపెడుతున్నాయి. పాలక బీజేపీతో పాటు ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్లు తమదైన �
ఇనుగాల పెద్దిరెడ్డి| మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నెల 30న టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇటీవాల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�
బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఎంపిక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై తనయుడు యెడ్డీకి అత్యంత నమ్మకస్తుడు.. లింగాయత్ జేడీఎస్తో రాజకీయాల్లోకి వచ్చిన ఇంజనీర్ 2008లో బీజేపీలో చేరిక.. 3సార్లు ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో హో