ఎటువైపో ప్రజలు ఆలోచించాలి బీజేపీవి ఝూటా మాటలు.. గోబెల్స్ ప్రచారాలు ప్రజలకు ఏంచేస్తారో ఎందుకు చెప్పట్లేదు? చేసింది ఏమీలేకనే సెంటిమెంట్ డైలాగ్లు ఈటల రాజేందర్పై మంత్రి హరీశ్రావు ఫైర్ హుజూరాబాద్, అ�
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంఖైరతాబాద్, అక్టోబర్ 10: దళితబంధు పథకం ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్కు దళితులు రుణపడి ఉంటారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. ఆద�
ధరలు పెంచి ఏ ముఖంతో ఓట్లు అడుగుతరు? హుజూరాబాద్లో బోర్డులు ఏర్పాటుచేసిన ప్రజలు హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతు�
పార్టీలో రేవంత్రెడ్డికి దగ్గరి మనుషులు లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్న వైనం బీజేపీ సీనియర్ నేత పేరాలశేఖర్రావు ఆవేదన కలకలం రేపుతున్న పార్టీ పెద్దలకు రాసిన లేఖ హైదరాబాద్, అక్టోబర్ 10,(నమస్తే తెలంగా�
బర్రెలు కాస్తున్నట్టు ఇన్స్టాలో యువతి వీడియో సర్కార్ను బద్నామ్ చేసేందుకు వాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ తన సోషల్ మీడియా అకౌంట్లలో వైరల్ చేస్తున్న బీజేపీ రీట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఫ�
కేంద్ర సర్కారును కోరిన తెలంగాణ కేసీఆర్ తీర్మానం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టనున్న 2020-21 జన గణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించాలని కేంద్ర ప�
ముంబై: ఉత్తరప్రదేశ్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. లఖిం�
అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఇదే తీరు తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రజల మద్దతు ఏ ఎన్నికల్లోనూ కమలాన్ని ఆదరించని హుజూరాబాద్ నియోజకవర్గం ఉనికి లేని బీజేపీ తరఫున ఈటల పోటీ హ�
అన్నం పెట్టే రైతన్నలను హత్య చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్లో నలుగురు అన్నదాతల హత్య బీజేపీ వినాశనానికి నాంది. ఈ ఘటన మన ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుందో, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీఆర్ఎస్ రైత�
ఈటల గెలుపునకు టీపీసీసీ చీఫ్ తపన హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో హైడ్రామా స్థానిక కాంగ్రెస్ నేతలను బలి చేస్తూ రాజకీయం ఉద్దేశపూర్వకంగానే ప్రచారంలోకి ‘కొండా’ పేర్లు చివరకు స్థానికేతర బలహీన అభ�
సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ పోస్టులు ట్విట్టర్లో ట్రెండింగ్.. పోస్టులపై కేంద్రం మౌనం గాడ్సేకు మధ్యప్రదేశ్లో హిందూ మహాసభ నివాళి న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సత్యం, అహింస మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం ప�
దమ్ముంటే దవాఖానలకు నిధులు తీసుకురండి బీజేపీకి విద్య, వైద్యం ఇప్పుడు గుర్తొచ్చిందా? నవోదయ, కేవీలను మంజూరు చేయించండి ప్రజల నుంచి స్పందనలేని బండి పాదయాత్ర రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరా
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ