కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానిక
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపు�
బీజేపీ| కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు ఈటల సమాధానం చెప్పాలని అన్నారు.
న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ స�
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ చేసిన పాపాలు మాసిపోవని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజ�