దొంగలు| దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫి�
అర్ధసత్యాలతో అధికారంపై బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు యాత్రల పేరుతో కాషాయ పార్టీ అసత్య ప్రచారం శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ప్రగతి పథంలో సాగ�
దేశవ్యాప్తంగా కీలక నేతలందరికీ రాజకీయ వారసులు కొన్ని కుటుంబాల్లో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక పదవి జాబితా విడుదల చేసిన ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న �
దేశంలోకి చొరబడకుండా అడ్డుకోవాల్సింది కేంద్రమే అక్రమంగా వస్తే కేంద్రం గడ్డిపీకుతున్నదా? మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాలి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని �
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�
గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
విపక్షం ఆగమాగం | ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల తీరు. ఒకటిన్నర సభలు పెట్టి, నాలుగు సినిమా డైలాగులు చెప్పి ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని జబ్బలు �
జనం లేక జనగామ సభాప్రాంగణం వెలవెల కాంగ్రెస్ డప్పులతో స్వాగతం.. కాళ్లకింద కేంద్ర మంత్రి కటౌట్లు ఆకట్టుకోని కిషన్రెడ్డి ప్రసంగం జనగామ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తలపెట్టిన జన ఆశీ�
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసింది? రాష్ట్ర పథకాలపై చర్చకు సిద్ధమా? తాలిబన్లు హైదరాబాద్ వచ్చారంటే తప్పెవరిది? కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్�
Is BJP will Benifit in UP with Afghan | పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం కేంద్రంలోని అధికార బీజేపీకి కలిసి వస్తుందా.. స్వల్ప.....
హైదరాబాద్ : కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తూ దానికి ఆశీర్వాద యాత్రగా నామకరణం చేయడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం శాస�
భోపాల్: బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఒక గుర్రానికి ఆ పార్టీ జెండా రంగులు వేశారు. దీంతో మేనకా గాంధీకి చెందిన ఎన్జీవో సంస్థ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర కేబినెట్లో ఇటీవల కొత్తగా చేరిన
Etala Rajender | ఇదీ ఈటల నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా ప�