కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్
తృణమూల్ కాంగ్రెస్ | తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గిరీంద్ర నాథ్ బర్మాన్పై గురువారం రాత్రి దాడి జరిగింది. నాలుగో విడుత ఎన్నికల ప్రచారం ముగించుకుని
మంత్రి పువ్వాడ | బీజేపీ నుంచి పలువురు నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఖమ్మం నగర అధక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో బీజేపీ వన్టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి సతీశ్తో పలువురు నాయకులు..రవాణా శ�
ముంబై : అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నేపథ్యంలో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా బాటపడతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పే
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
కొప్పుల ఈశ్వర్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా పెగడపల్లి మండల బీజేపీ సీనియర్ నాయకుడు, సుద్దపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు షేర్ మహేశ్ సహా 50 మంది పార్టీ కార్యకర్తలు బుధవార�
కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ
బీజేపీకి హస్తం నేత మద్దతు|
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత లఖాన్ జార్కిహోలీ, తన సోదరుడైన కాంగ్రెస్ పార్టీ ..
న్యూఢిల్లీ : రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రఫేల్ డీల్లో భారత దళారీకి విమాన తయారీ కంపెనీ మిలియన్ యూరోల ముడుపుల�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేప
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న