బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రా
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మల సంఘం నాయకులు గులాబీ పార్టీకి మద్దతు పలికారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ�
వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 8: ఎన్నికల వేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. వివిధపార్టీల నుంచి పెద్దఎత్తున గులాబీ
బీజేపీ నాయకులను నిలదీయాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర�
అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నంప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులుహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏ�
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
ఆగస్టు 5 ముందురోజు రాత్రి కాంగ్రెస్ విప్ను సంప్రదించిన బీజేపీరాజీనామా చేయాలంటూ సూచన.. మరుసటిరోజే రిజైన్ చేసిన కాలితాన్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్ద�
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
తెలుగు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చే సీన్ లేదు అందుకే తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచడంలేదు అధికారం కోసమే జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల విభజన కేంద్రంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద�
బీజేపీ నాయకులతో తస్మాత్ జాగ్రత్త పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి కమలాపూర్, ఆగస్టు 4: రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాళ్లకు కట్లు కట్టుకుని ఓట్లు అడిగేందుకు వస
ఈ నెల10న 10 వేల మంది డప్పు కళాకారులతో ర్యాలీటీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ దళిత, బహుజనులకు వ్యతిరేకమని తెలంగాణ ఎమ్మ