పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ
న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉజ్వల పథకాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందా? ఓ ఆర్టీఐ పిటిషన్కు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తు
ఖైరతాబాద్, డిసెంబర్ 1: దేశంలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై బీజేపీ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 18న చేపట్టే చలో ఢిల్లీ బ్రోచర్లన�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. యూపీలో కాషాయ పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజే
ముంబై : కాషాయ పార్టీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా దీటైన పోరాటం కొరవడటంతో స్ధిరమైన ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అ�
Gutta Sukender reddy | రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని
యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల
బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నిజ స్వరూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టబయలు �
పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం కేంద్రం దిగొచ్చేవరకు సభ లోపల, బయట పోరు ప్రతిపాదిత విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకోవాలి అన్నిపంటలకూ కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి కృష్ణా జలాలపై వెంటనే ట్
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28: బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరు ఏం మాట్లాడుతారో వారికే తెలియని అయోమయంలో ఉన్నారని కరీంనగర్ మేయర్ సునీల్రావు ఎద్దేవా చేశారు. ‘కరీంనగర్ స్థానిక సంస్థ
వందరోజుల్లో వర్గీకరణ హామీ ఏమైంది? కేంద్రంపై ఎమ్మార్పీఎస్ నేతల మండిపాటు ముషీరాబాద్, నవంబర్ 27: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీల వర్గీకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మా
న్యూఢిల్లీ : చైనా ఎయిర్పోర్ట్ను యూపీలో తమ ఎయిర్పోర్ట్గా బీజేపీ చూపుతోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ బీజింగ్ జనతా పార్టీగా �