తెలంగాణపై కేంద్రం వివక్ష మీడియా అకాడమీ చైర్మన్ అల్లం కేంద్రం వైఖరిని వ్యతిరేకించాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గన్పార్క్ వద్ద విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం త�
జమ్మికుంటలో ఇంటింటికీ వాచీల పంపిణీఅడ్డుకున్న స్థానికులు.. తప్పించుకున్న యువకుడుజమ్మికుంట, జూలై 18: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముం దే బీజేపీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. ఈటల బొ�
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
బెంగళూర్ : కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలక బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీలో అంతర్గత పోరు రాష్�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్ర�
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
కుట్టు మిషన్లు, కుక్కర్లు, గ్రైండర్లు పంపిణీ మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు పాట్లు హైదరాబాద్, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. వచ్చే ఉప ఎన్
రేవంత్రెడ్డికి హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు హస్తం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి హైదరాబాద్�
అసెంబ్లీ సీట్ల పెంపులో దగా జమ్మూకశ్మీర్లోనే ఎలా పెంచుతారు? కిషన్రెడ్డి, బండికి మాట్లాడే దమ్ములేదా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రశ్న తిమ్మాపూర్, జూలై 10: అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్రంల�
ప్రతిపక్షాలపై మండలి మాజీ చైర్మన్ గుత్తా ఫైర్దేవరకొండ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా స�
జైపూర్ : రాజస్ధాన్లో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో లైంగిక దాడుల కేస�
బెంగాల్లో పీఏసీ చైర్మన్గా ముకుల్ రాయ్కోల్కతా, జూలై 9: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్ షాక్’ ఇచ్చారు. బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ