వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
ఖైరతాబాద్, మార్చి 20 : ‘దేశానికి అన్నం పెట్టే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చారు.. లక్షలాది మంది కార్మికులకు నీడనిస్తున్న రైల్వే, బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు.. గ్యాస్, పెట్రో ధరల�
తాజా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కమలం వాడిపోయింది. సిట్టింగ్ స్థానంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. దుబ్బాక, జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపిన ఆపార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం త
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీ�
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజి�
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
కుట్రలతో అడ్డుకోలేరు ఎన్నికల ప్రచారం నిర్వహించి తీరుతా: మమతా బెనర్జీ ఝాల్డా, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఏ కుట్రలూ తనను అడ్డుకోలేవని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని పశ్�
బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు మహబూబాబాద్, మార్చి 15: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లికుదురులో
ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు ఉగ్రవాది ఆరిజ్ఖాన్కు ఉరి రూ.11 లక్షల జరిమానా 2008లో ఢిల్లీలో ఇన్స్పెక్టర్ శర్మను కాల్చి చంపిన ఆరిజ్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి న్యూఢిల్లీ, �