హుజూరాబాద్ రూరల్, జూలై 14: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటెయ్యాలని కాల్ సెంటర్ నుంచి ఫోన్చేసిన మహిళకు దిమ్మతిరిగేలా ఓ ఓటరు ప్రశ్నలు సంధించారు. ఈటల రాజేందర్కు ఎందుకు ఓటు వేయాలని ఉతికి ఆరేసిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా..