రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్) ముమ్మరంగా కొనసాగుతున్నది. ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఓటరు సమగ్ర సర్వే ఇదే.
ఓటర్ జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్య క్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నది. తీవ్ర సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియ అయోమయం, గందరగోళానికి గురి చేస్తున్నది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాల సేకరణ వేగవంతం చేస్తున
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని, త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్
మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న క్రమంలో పలు చోట్ల ఓట్ల గోల్మాల్ వెలుగులోకి వస్తున్నా యి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని బల్దియాలలో ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేసిం ది. ఇందులో �
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఓ మహిళా ఓటరు డిమాం డ్ చేసింది. ‘నా అమూల్యమైన ఓటుతో గెలిచావు.. కాంగ్రెస్ పార్టీలో చేరినావు.. ఇప్పుడేమో రైతులను అరిగోస పెడుతున్నవు.. వెంటనే ఎమ్మెల్యే పదవి ను�
బీహార్లో అర్హత కలిగిన పౌరులు ఆన్లైన్లో ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం యూ టర్న్ తీసుకుంది.
Sanjay Singh | తన భార్య అనితా సింగ్ ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదుకు గడువు ముంచుకొస్తున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం మరో 48 గంటల్లో ఈ సమయం ముగియనున్నది. అయితే ఈ రెండు స్థ�
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2025 మార్చి 29 నాటికి ఎమ్మెల్సీ అల�