ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఓటర్ పరిశీలకుడు శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించ�
పద్దెనిమిదేళ్లు నిండి ఓటరుగా పేర్లు నమోదు కాని యువతీ యువకులు ప్రత్యేక నమోదు కేంద్రాలను వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ కోట సూచించారు. మండలకేంద్రంలోని 93, 94, 97, 98, 99 పోలింగ్ బూత్లను ఆదివారం
వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు.
ఓటరు జాబితాలో అనర్హులను తొలిగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవాలని, ఓటు హక్కు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసు ఇచ్చి, పేర్లను తొలిగించాలని బూత్ లెవల్ అధికారులకు రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశ
అర్హులైన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలని మెదక్ ఆర్డీవో సాయిరాం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాల, ఆవుసులపల్లిలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ నవీన్తో క�
అర్హత గల ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్కుమార్ వ్యాస్ కలెక్టర్లకు సూచించారు.
ప్రజలలో చైతన్యం తెచ్చి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా జీహెచ్ఎంసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నాంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఆదివారం సెలవు రోజు ఉన్నా జీహెచ్ఎంసీ సిబ్బ�
18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు నమోదు కల్పించేందుకు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో బీఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మం�