త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈ నెల 19న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్
ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్ప�
స్పెషల్ సమ్మరీ రివిజన్-2024లో భాగంగా తప్పులు లేని ఓటరు జాబితా తయారుకు కృషి చేస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని, అందుకోసం జనవరి 1వ తేదీ నుంచి నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణలు చేసుకొ�
గ్రామీణ ఓటర్లు బస్సుల్లో, రైళ్లల్లో వెళ్లి ఓటు వేసి వస్తుం టే, నగర ఓటరు కాలు కదపకుండా ఇంటికే పరిమితమవుతున్నాడు. గ్రామీణ ఓటర్లు ఉండే దుబ్బాకలో 84 శాతం పోలింగ్ జరిగితే నగరం నడిబొడ్డున ఉన్న యాకుత్పురాలో 39 శ�
Vote | కౌంట్ డౌన్ మొదలైంది. ఐదు, నాలుగు, మూడు, రెండు.. ఒకటి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నది. పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. కొత్త ఓటరుకు కొత్త ప్రశ్న. పాత ఓటరుకు పాత ప్రశ్నే. ఎవర్ని గెలిపించాలి? పాలను లీటర్లలో �
కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ప్రలోభాలకు గురవ్వకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు.
గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీస
ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,53, 863 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 15,28,661 మంది, పురుషులు 15,25,132 మందితోపాటు ట్రాన్స్జెండర్లు 69 మంది ఉన్నారు. 18 ఏండ్లు నిండిన వారంతా కొత్త ఓటర
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను మరింత చైతన్య పరచాలని ఎన్నికల ప్రచారకర్తలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఈ మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్త�
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక
అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.