గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీస
ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,53, 863 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 15,28,661 మంది, పురుషులు 15,25,132 మందితోపాటు ట్రాన్స్జెండర్లు 69 మంది ఉన్నారు. 18 ఏండ్లు నిండిన వారంతా కొత్త ఓటర
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను మరింత చైతన్య పరచాలని ఎన్నికల ప్రచారకర్తలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఈ మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్త�
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక
అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారులు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది.
రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబిత
18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అ�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల కూర్పుతోపాటు ఒకే కేంద్రంలో కుటుంబ సభ్యులు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓటరు నవీకరణ తుది దశకు చేరింది. ఈ నెల 21న ముసాయిద�
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగత, స్థానిక, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి స్థానిక అంశాలను స్పృశించని ఆ పార్టీ ఎజెండాయే కారణమైంది. స్థానిక ఎజెండాతో కాంగ్రెస్ ఎన్ని�
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�