రెండవ ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణకు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబిత
18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అ�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల కూర్పుతోపాటు ఒకే కేంద్రంలో కుటుంబ సభ్యులు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓటరు నవీకరణ తుది దశకు చేరింది. ఈ నెల 21న ముసాయిద�
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగత, స్థానిక, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి స్థానిక అంశాలను స్పృశించని ఆ పార్టీ ఎజెండాయే కారణమైంది. స్థానిక ఎజెండాతో కాంగ్రెస్ ఎన్ని�
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఓటర్ పరిశీలకుడు శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించ�
పద్దెనిమిదేళ్లు నిండి ఓటరుగా పేర్లు నమోదు కాని యువతీ యువకులు ప్రత్యేక నమోదు కేంద్రాలను వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ కోట సూచించారు. మండలకేంద్రంలోని 93, 94, 97, 98, 99 పోలింగ్ బూత్లను ఆదివారం
వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు.
ఓటరు జాబితాలో అనర్హులను తొలిగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవాలని, ఓటు హక్కు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసు ఇచ్చి, పేర్లను తొలిగించాలని బూత్ లెవల్ అధికారులకు రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశ