రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మం�
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కొత్త ఓటర్లను చేరువకావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా నమోదైన ఓటర్లకు ఇకపై ఓటర్ ఐడీకార్డుతోపాటు ఈసీ నుంచి ఒక లేఖను కూడా పంపనున్నారు. కేంద్ర ఎన
ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది.