Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కొత్త ఓటర్లను చేరువకావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా నమోదైన ఓటర్లకు ఇకపై ఓటర్ ఐడీకార్డుతోపాటు ఈసీ నుంచి ఒక లేఖను కూడా పంపనున్నారు. కేంద్ర ఎన
ఓటరు పేర్కొన్న చిరునామాకు రెండు కిలోమీటర్ల లోపే పోలింగ్ బూత్ ఉండాలి! వృద్ధులు, రవాణా సౌకర్యం లేనివారు సైతం ఓటు వినియోగించుకునేందుకు చేసిన ఏర్పాటు ఇది.