బండ శ్రీనివాస్ | బీజేపీ నాయకులకు దమ్ముంటే దళితుల కోసం రూ.50 లక్షల దళిత బంధు ప్రకటించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హెచ్చరించారు.
కోల్కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, �
మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
ముంబై : పార్టీ కార్యాలయంలో మహిళను లైంగికంగా వేధించిన బీజేపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది కాషాయ పార్టీలో చేరేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితుర�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిందేమీలేదు కేసీఆర్తోనే గౌడ కులస్థులకు గౌరవం ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన హుజూరాబాద్లో గౌడ ఆశీర్వాద సభ కరీంనగర్, సెప్టెంబర్ 22(�
ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నరు హుజూరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇతరులు వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభు�
Dushyant Gautam: చరణ్జీత్ సింగ్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ బీజేపీ విమర్శించింది. ఆ రాష్ట్రంలోని దళితుల ఓట్లను దోచుకోవడానికే
ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల
టీఎంసీలో చేరిన ఎంపీ బాబుల్ సుప్రియోకోల్కతా, సెప్టెంబర్ 18: పశ్చిమబెంగాల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరా
న్యూఢిల్లీ : బీజేపీ నేత బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన క్రమంలో పెద్దసంఖ్యలో కాషాయ పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు టచ్లో ఉన్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. బ�