న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
కుట్టు మిషన్లు, కుక్కర్లు, గ్రైండర్లు పంపిణీ మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు పాట్లు హైదరాబాద్, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. వచ్చే ఉప ఎన్
రేవంత్రెడ్డికి హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు హస్తం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి హైదరాబాద్�
అసెంబ్లీ సీట్ల పెంపులో దగా జమ్మూకశ్మీర్లోనే ఎలా పెంచుతారు? కిషన్రెడ్డి, బండికి మాట్లాడే దమ్ములేదా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రశ్న తిమ్మాపూర్, జూలై 10: అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్రంల�
ప్రతిపక్షాలపై మండలి మాజీ చైర్మన్ గుత్తా ఫైర్దేవరకొండ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా స�
జైపూర్ : రాజస్ధాన్లో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో లైంగిక దాడుల కేస�
బెంగాల్లో పీఏసీ చైర్మన్గా ముకుల్ రాయ్కోల్కతా, జూలై 9: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్ షాక్’ ఇచ్చారు. బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ
కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేద�
న్యూఢిల్లీ: తండ్రి బాటలో తనయులు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య పార్టీలు మారి మూడు దశాబ్దాల తర్వాత తన తండ్రి చేపట్టిన పదవినే చేపట్టడం మాత్రం కచ్చితంగా విశేషమే. ఇప�
తమిళ హీరో సూర్య ఈ మధ్య ఎందుకో కానీ చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతేడాది తన భార్య జ్యోతికతో పాటు తన సినిమాను కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేసి థియేటర్స్ యాజమాన్యంతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత
హుజూరాబాద్ కోసమే నీ డ్రామాలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వీణవంక, జూలై 5 : ‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్రకు బయలుదేరుతడట. హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఈ పాదయాత్ర డ్రామా. దానికి పెట్టుక
ముంబై, జూలై 5: బీజేపీ, శివసేన పార్టీల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉందని, ఎల్లకాలం ఉంటుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. తాము ప్రస్తుతం రాజకీయంగా భిన్నదారుల్లో వెళ్తున్నామని చెప్పారు. రెండు పార్టీ�