బీజేపీ నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హితవువర్ని, సెప్టెంబర్ 5: ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా �
ఈటలకు ఎమ్మార్పీఎస్ టీఎస్ నేత వంగపల్లి ప్రశ్నహుజూరాబాద్, సెప్టెంబర్ 5: బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణమైనా చెప్పాలని, లేదంటే టీఆర్ఎస్కు ఓటెందుకెయ్యాలో తాము వంద కారణాలు చెబుతామని ఎమ్మార్పీఎస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న 71వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు, 20 ఏండ్ల ప్రజా సేవను పురస్కరించుకుని ‘సేవ సమర్పన్ అభియాన్’ పేరుతో 20 రోజుల మెగా ఈవెంట్కు కేంద్రంలోని అధికార బీజేపీ సన్నాహా
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ పాకిస్తాన్ స్లీపర్ సెల్ అని ఆయన వ్యాఖ్యానించారు. మో�
బెంగళూర్ : కేరళ తీర ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక సైతం అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక తీర ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశామన
విరాళాల్లో బీజేపీ టాప్ | 2019-20 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో జాతీయ పార్టీలకు రూ.3,377.41 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం విరాళాల్లో 78 శాతం....
బీజేపీకి ఓటెందుకెయ్యాలి? ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నందుకా? కరెంటు మీటర్లు పెడ్తామన్నందుకా? ప్రశ్నించిన మంత్రి తన్నీరు హరీశ్రావు జమ్మికుంటలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు జమ్మికుంట, �