అభివృద్ధిని వదిలి ఆస్తులను పెంచుకున్న ఈటల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇల్లందకుంట/వీణవంక: ఈటల రాజేందర్ తన
సొసైటీ పీపీకి అప్పనంగా రూ.12 లక్షలు నిబంధనలకు విరుద్ధంగా తనయుడికి సభ్యత్వం అధ్యక్షుడిగా ఈటల హయాంలో అక్రమాలు మూడోరోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు పలు ఫైళ్లు, కీలక పత్రాలు స్వాధీనం నేడు కూడా సోదాలు కొనసాగే అవకా�
ఎన్నుకున్న బీజేపీఎల్పీ.. నేడు ప్రమాణం నాలుగు నెలల్లో మూడోసారి సీఎం మార్పు దేవభూమిని బీజేపీ అవమానిస్తున్నది: కాంగ్రెస్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామిని ఆ రాష్ట్ర బీజే
లక్నో : వచ్చే ఏడాది జరగనున్నయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళుతుందని ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గురువారం వెల్లడించారు. బ�
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్ధిక, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతానిక