అభివృద్ధిని చూడలేక గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలి లేదంటే సుప్రీంకు వెళ్తాం మాజీ డిప్యూటీ సీఎం కడియం వరంగల్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా, గోదావరి నదీ జలాలపై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జార�
ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్గులాబీ కండువా కప్పుకొన్న పలువురు బీజేపీ నేతలుఇల్లందకుంట: రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న�
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉం
కోల్కతా: ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్కు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈస్ట్ మేదినిపూర్ ఎస్పీగా ఉన్న అమర్నాథ్ కాల్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని ఈ సం�
రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదనే కక్ష నదీజలాలపై గెజిటే తాజా ఉదాహరణ నాడు సమైక్య పాలకులతో అన్యాయం నేడు కేంద్ర ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జూలై 18 (నమస�
తెలంగాణపై కేంద్రం వివక్ష మీడియా అకాడమీ చైర్మన్ అల్లం కేంద్రం వైఖరిని వ్యతిరేకించాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జేఏసీ చైర్మన్ అయాచితం శ్రీధర్ గన్పార్క్ వద్ద విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం త�
జమ్మికుంటలో ఇంటింటికీ వాచీల పంపిణీఅడ్డుకున్న స్థానికులు.. తప్పించుకున్న యువకుడుజమ్మికుంట, జూలై 18: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముం దే బీజేపీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. ఈటల బొ�
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
బెంగళూర్ : కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలక బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీలో అంతర్గత పోరు రాష్�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్ర�