హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేసేదిలేదని కేంద్రం చెప్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి సాగుచేయాలని రైతులను కోరుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధ్వ�
Kadiyam Srihari | తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు
చండీఘఢ్ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీల మధ్య పొత్తు ఖరారు కానుంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్
మంత్రి నుంచి ప్రకటన కోరుకుంటే.. నోట్ ముఖాన కొట్టారంటూ నిట్టూర్పులు ఇలాగైతే ప్రజల మధ్య తిరగలేమని ఆందోళన హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీ�
దమ్ముంటే మోదీతో ప్రకటన చేయించాలి సీపీఎం నేత జూలకంటి డిమాండ్ నీలగిరి, నవంబర్ 18: ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు దొంగ నాటకా లు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సూచ�
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను జైలుకు పంపిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. నాగపూర్లో బుధవారం జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొన
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్
ముంబై : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సేవలను వినియోగించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాషాయ పార్టీ స్పందించింది. త�
Uttarpradesh MLCs: ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నాయకురాలు
రేపే హైదరాబాద్లో ఆందోళన ఉదయం 11 నుంచి 2 దాకా చలో ఇందిరా పార్క్ సీఎం, మంత్రులు సహా ప్రజా ప్రతినిధులంతా! వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టతకు డిమాండ్ రాష్ట్ర రైతుల గొంతుకగా డిమాండ్ వినిపిస్తాం గవర్నర్ ద్వ�
చిలుకూరు: రైతులు వడ్లు అమ్ముకోలేక ఇబ్బందలు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాలక్షేపం కోసమే రైతు యాత్ర చేపడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం చిలుకూరు మండల ప�
Sitaram Yechury: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఓట్ల కోసం బీజేపీ తాపత్రయ పడుతున్నదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు (సీపీఐ-ఎం) జనరల్ సెక్రెటరీ