పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం కేంద్రం దిగొచ్చేవరకు సభ లోపల, బయట పోరు ప్రతిపాదిత విద్యుత్తు బిల్లును వెనక్కి తీసుకోవాలి అన్నిపంటలకూ కనీస మద్దతు ధరకు చట్టం చేయాలి కృష్ణా జలాలపై వెంటనే ట్
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28: బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరు ఏం మాట్లాడుతారో వారికే తెలియని అయోమయంలో ఉన్నారని కరీంనగర్ మేయర్ సునీల్రావు ఎద్దేవా చేశారు. ‘కరీంనగర్ స్థానిక సంస్థ
వందరోజుల్లో వర్గీకరణ హామీ ఏమైంది? కేంద్రంపై ఎమ్మార్పీఎస్ నేతల మండిపాటు ముషీరాబాద్, నవంబర్ 27: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీల వర్గీకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మా
న్యూఢిల్లీ : చైనా ఎయిర్పోర్ట్ను యూపీలో తమ ఎయిర్పోర్ట్గా బీజేపీ చూపుతోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ బీజింగ్ జనతా పార్టీగా �
ఎమ్మెల్సీ పోరులో రెండు పార్టీల కుతంత్రం మోదీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం రాష్ట్ర వాటాల్లో కోతలు.. ప్రజలకు ధరల వాతలు టీఆర్ఎస్ పాలనలోనే ఎంపీటీసీలకు గౌరవం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పటాన�
రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఈ నెల 25న హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన విమర్శల వెనుక ఇక్కడి వామపక్షాల ప్రమేయం ఉందన్నది బహిరంగ రహస్యమే. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం ఒకపక్షపు మాటలు విని ఆ విధమ�
భువనేశ్వర్: ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ (బీజేడీ) ఇటీవల రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేతులు కలిపి బీజేడీ నేతలపై వరు�
లక్నో: అమ్మేందుకే ఎయిర్పోర్టులను బీజేపీ నిర్మిస్తోందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని మోదీ
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ
తెలంగాణ వడ్ల కోసం బీజేపీని నిలదీయ్ పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో పోరాటం చేసి తెలంగ�
AIADMK former MLA: తమిళనాడులో అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే
ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియటీఆర్ఎస్ అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలుపట్నం మహేందర్ రెడ్డి మూడు సెట్లు, శంభీపూర్ రాజు రెండు సెట్లుస్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలునేడు నామినేషన్ల పర
పంట కొనుగోలు బాధ్యత కేంద్రానిదే ఆహార భద్రత సూచీలో దేశ పరిస్థితి దిగజారింది మోదీ సిగ్గుతో తలదించుకోవాలి: టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి వరంగల్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని మోదీ సర్కార�