న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. ప�
MP Keshava rao | బీజేపీ నాయకులు జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారని, దాన్నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. గణతంత్రం అంటే ప్రజలే తమ అవసరాలు తీర్చుకోవడమని
కమలం పార్టీపై టీఆర్ఎస్ పోరాటానికి మద్దతు బలమైన ప్రాంతీయ పార్టీల కూటమికి ప్రయత్నం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ వెల్లడి తుర్కయాంజాల్, జనవరి 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే �
UP Polls 2009 సంవత్సరం నుంచి ఈ ఇద్దరి మధ్యా భీకరమైన రాజకీయ యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం 2022 సంవత్సరం. అంటే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ రాజకీయ ప్రత్యర్థులు బలమైన పాచికలను వేస్తూనే వున్నారు. ఆ
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు, పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎస్పీ ముస్లిం అభ్యర్ధి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యూపీ అసెంబ్లీ
లక్నో : నిన్న మొన్నటి వరకూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆకాశానికి ఎత్తిన ఆర్పీఎన్ సింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ చోటుదక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా
యూపీ ఎన్నికల నేపథ్యంలో జంప్ జిలానీల పర్వం కొనసాగుతోంది. తాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షురా�
కార్పొరేటర్ పోస్టు పెట్టిందని ఇంటిపై దాడికి దిగిన ఇన్చార్జి అనుచరులు కారు అద్దాలు ధ్వంసం, రాత్రి రణరంగం రంగంలోకి దిగిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడికి పాల్పడిన నేతలకు షోకాజ్ నోటీసులు పోస్టుపై కార్పొరే�
మోదీ దోస్తులకు అప్పగించే కుయుక్తులు బొగ్గు బావి నుంచి ఢిల్లీ దాకా పోరాటం కార్మిక సంఘాలు కలిసి రావాలి మీడియాతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్ హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ కొంగు బంగారం స