హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం త
కేంద్ర ప్రభుత్వమే బియ్యాన్ని సేకరించాలి పంటల మార్పిడి విధానం ప్రకటించాలి వరిపై బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి రాష్ట్ర నేతలను అధిష్ఠానం అదుపులో పెట్టాలి మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబా
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నందుకు నెట్టివేత సిరిసిల్ల టౌన్, నవంబర్ 13: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని సర్దిచెప్తుండగా అత్యుత్
న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనల
శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాల
రూ.5,392 కోట్ల రుణానికి కేంద్రం అనుమతి కేంద్రం లక్ష్యం కన్నా 7 శాతం అదనంగా రాష్ట్ర వ్యయం హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ విధించిన మూలధన వ్యయం లక్ష్యాలను తెలంగా ణ అందుకున్నది. తద్వారా అద
చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాల
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్, బీజేపీల విద్వేష సిద్ధాంతం తాము అనుసరించే జాతీయవాద సిద్ధాంతాన్ని మరుగునపడేలా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ శుక్రవారం జన్ జాగరణ్ అ�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
కేంద్ర బీజేపీ ఓ మాట.. రాష్ట్ర బీజేపీ మరో మాటా? సమన్వయలోపంతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు కేంద్రం దిగొచ్చేదాకా నిరసనలు వడ్లు పండించొద్దన్న ఢిల్లీ బీజేపీ పండించాలంటున్న గల్లీ బీజేపీ మీడియాతో ఆర్థిక మంత�
కలెక్టరేట్ల వద్ద ధర్నాలు బీజేపీ నేతల అజ్ఞానానికి పరాకాష్ట బండి సంజయ్కు వ్యవసాయంపై అవగాహన లేదు ఇప్పటికే 5.11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం మీడియాతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హైదరాబాద్�