అఖిల భారత సర్వీస్ నిబంధనలను సవరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం అన్నివిధాలా సమర్థనీయమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ లేఖలో పేర్కొన్నట్టు సమాఖ్య స్ఫూర్తికి ఈ సవరి�
రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు
కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో యూపీలో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు కమలనాధులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2014 నుంచి తొలిసారి బీజేపీ కూటమి తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ముస్లిం �
Punjab Polls: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి వాతావరణం పూర్తిగా హీటెక్కింది. వివిధ స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక, ప్రచారాల కోసం వ్యూహరచన, కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల
Sanjay Raut | బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది తామేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉత్తర భారతదేశంలో తాము పోటీ చేయకుండా బీజేపీకి వదిలేశామని, లేనట్లయితే దేశం తమ పార్టీ నుంచి ప్రధానిని చూసేదని చెప్పారు
తెలంగాణ ఆకాంక్ష.. ఎందుకింత కక్ష! మనం అడిగితే కొత్తవి ఇవట్లేదంటారు లాతూరుకేమో ఉదారంగా ఇచ్చేస్తారు నాలుగు దశాబ్దాల స్వప్నం నిజమయ్యేదెప్పుడు కొత్త రైల్వే లైన్లకూ మొండి చెయ్యే మాకొద్దా కోచ్ ఫ్యాక్టరీ.. మాక
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కలుపుకొని పోవాలి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుర్కయాంజాల్, జనవరి 23: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర�
గోవా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం పార్సేకర్ రాజీనామా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ మరో పారికర్ రావొద్దనే నాకు టికెట్ ఇవ్వలేదు: ఉత్పల్ పారికర్ పనాజీ, జనవరి 22: గోవాలో బీజేపీకి మ�
యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని స్పష్టం చేశారు. ముందస్తూ అంటూ మాజీ పీస�
బెజ్జంకి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీకొట్టిన కేంద్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించా�