మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 25 సంవత్సరాల పాటు తాము పాలు పోసి పెంచితే.. ఆ పాము తమనే బుస కొడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయినా.. దానిని ఎలా చంపాలో తమక
నిర్మల్ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం జిల్లాలోని మధోల్లో
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కో
స్థానిక ఎన్నికల్లో టీఎంసీ ప్రభంజనం 108లో 102 తృణమూల్ ఖాతాలోనే ఖాతా తెరవని కమలదళం కోల్కతా, మార్చి 2: బెంగాల్ ప్రజలు మరోసారి బీజేపీని పూర్తిగా తిరస్కరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన జాతీయ పాలకపక్షా�
యూపీ ఆరో విడుత ఎన్నికల్లో అభ్యర్థుల తీరిది లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడతలో భాగమైన 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న 676 మంది అభ్యర్థుల్లో దాదాపు 27 శా�
పార్టీపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు: తొగాడియా నాగ్పూర్, మార్చి 2: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మాజీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరప�
యూపీలో బీజేపీకి కష్టకాలం నడుస్తోందని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా అన్నారు. యూపీలోని రైతులందరూ బీజేపీ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే బీజేపీ ఎదురు దెబ్బ ఖ�
గవర్నర్ వ్యవస్థను దిగజార్చిందే బీజేపీఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా? మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను ఎలా కూలదోశారు? గుజరాత్ గవర్నర్ను ప్రధాని మోదీ ఎందుకు డిస్మిస్ చేశారు? యావత్ భారతదేశానికి
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ పరిగి, ఫిబ్రవరి 28: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో పొగిడే బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం తిడుతుంటారని
ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీ�
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు.