టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల విమర్శించారు. �
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఘోర పరాజయం ఎదురవనుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి సర్కార్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహం చూస్తుంటే పశ్చిమ �
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. మీరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు వార్నింగ�
పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని, ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని బీజేపీ ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రాం అన్నారు. నితీష్ వ
న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉజ్వల పథకాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందా? ఓ ఆర్టీఐ పిటిషన్కు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తు
ఖైరతాబాద్, డిసెంబర్ 1: దేశంలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై బీజేపీ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 18న చేపట్టే చలో ఢిల్లీ బ్రోచర్లన�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. యూపీలో కాషాయ పార్టీతో పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజే
ముంబై : కాషాయ పార్టీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా దీటైన పోరాటం కొరవడటంతో స్ధిరమైన ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అ�
Gutta Sukender reddy | రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్కు పరమావధి అని ఎమ్మెల్సీ గుత్తా సుంఖేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు బీజేపీయే ప్రధాన కారణమని
యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల
బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నిజ స్వరూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టబయలు �